బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
ఏపీ అసెంబ్లీ మరోసారి వాయిదా
17 Dec 2015 11:17 AM
అసెంబ్లీలో కాల్ మనీ సెక్సు
రాకెట్ వ్యవహారంపై ప్రతిష్టంభన కొనసాగుతోంది. పూర్తిగా తప్పులు చేసిన తెలుగుదేశం
వ్యవహారాన్న పక్క దారి పట్టించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తోంది. రెండోసారి సభ
ప్రారంభం అయ్యాక ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మాట్లాడుతూ అంబేద్కర్ ను రాజకీయాలకు
వాడుకోవటం తప్పని హితవు పలికారు. ఈ దశలో ప్రతిపక్ష నాయకుని ప్రసంగానికి టీడీపీ
సభ్యులు అడ్డు తగిలారు. కాల్ మనీ అంశాన్ని పక్క దారి పట్టించేందుకు వైఎస్సార్సీపీ
సభ్యులు కెమెరాలకు అడ్డు తగిలారంటూ ఆరోపణలకు దిగారు. ఈ గందరగోళం మధ్య సభ మరోసారి వాయిదా పడింది.