వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అగ్రి గోల్డ్ కుంభకోణం మీద దద్దరిల్లిన అసెంబ్లీ, సభ వాయిదా
28 Mar 2016 9:13 AM
హైదరాబాద్) రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన అగ్రి గోల్డ్ కుంభ కోణం మీద వాయిదా తీర్మానం కోసం ప్రతిపక్ష వైఎస్సార్సీపీ పట్టు పట్టింది. లక్షల ప్రజలకు సంబంధించిన అంశం కావటంతో దీని మీద దృష్టి సారించాలని విన్నవించారు. ప్రభుత్వం మోకాలడ్డు పెట్టడంతో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. అగ్రి గోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. దీనికి అనుమతి లభించలేదు. చివరకు సభ వాయిదా పడింది.