ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మ
ఆశా వర్కర్ల నిర్బంధం
04 Mar 2016 2:45 PM
విజయవాడ) న్యాయం కోసం రోడ్డు ఎక్కిన ఆశా
వర్కర్లను పోలీసులు నిర్బంధించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన
చలో విజయవాడ ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు.విజయవాడలోనితుమ్మలపల్లి కళాక్షేత్రం నుంచి శుక్రవారం తెల్లవారుజామున
300 మంది ఆశా వర్కర్లు చలో కార్యక్రమంలో
పాల్గొనడానికి బయలు దేరారు. రంగంలోకి
దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేసి కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఫంక్షన్
హాల్ లో నిర్బంధించారు. మూకుమ్మడిగా ఒకేచోట బంధించటంతో ఆశా వర్కర్లు ఆందోళనకు దిగారు.