కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
500 మందికి పైగా అరెస్టులు
02 Aug 2016 9:06 AM
హైదరాబాద్) ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలే స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. ప్రత్యేక హోదా మీద టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు దొంగాట ఆడుతున్నందునకు నిరసనగా వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ పిలుపు మేరకు బంద్ జరుగుతోంది. ప్రజల్లో పెద్ద ఎత్తున వస్తున్న స్పందన చూసి టీడీపీ ప్రభుత్వం కలవరపాటుకు గురి అయింది. దీంతో ఎక్కడికక్కడ బంద్ ను విఫలం చేసేందుకు పోలీసుల్ని ఉసిగొల్పుతున్నారు. ప్రజాస్వామ్యయుతంగా ఆందోళన చేస్తున్న వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల మీద చాలా చోట్ల పోలీసులు విరుచుకు పడుతున్నారు. అనేక చోట్ల ప్రజల తరపున ఆందోళన చేస్తున్న నాయకుల్ని అరెస్టు చేశారు. ఇప్పటి దాకా అందుతున్న సమచారం ప్రకారం 500 మందికి పైగా వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల్ని అదుపులోకి చేశారు.