మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
ఉమ నీవు మంత్రివా? మానసిక రోగివా?
17 Dec 2016 2:37 PM
హైదరాబాద్ః టీడీపీ మంత్రులు నోటికొచ్చినట్లు మాట్లాడడం మానుకోవాలని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ హెచ్చరించారు. దేవినేని ఉమ మంత్రిలా మాట్లాడడం లేదని తొక్కుతా, నారతీస్తా అంటూ మానసిక రోగిలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవినేనికి పిచ్చిపట్టినట్టుందని...ఆయనను ఆస్పత్రిలో చూపించాలని టీడీపీ నేతలకు హితబోధ చేశారు. మీరు కార్లు, పొలాలు తగలబెట్టినా ప్రతిపక్ష నేత ప్రశ్నించకూడదా..? అని దేవినేనిని నిలదీశారు. గాలి, ధూళి మన్ను మశానం అన్నీ టీడీపీ పార్టీలోనే ఉన్నాయని నిప్పులు చెరిగారు.