చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ జగన్ ప్రకటనపై ఆర్యవైశ్యుల హర్షం
17 Aug 2017 6:13 PM
నంద్యాలః వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని నంద్యాల బహిరంగ సభలో ప్రకటించడం హర్షణీయమని ఆర్యవైశ్యసంఘం నేతలు అన్నారు. ఈనేపథ్యంలో ఆగస్టు 19, శనివారం ఉదయం 830 గంటలకు నంద్యాల నియోజకవర్గంలోని ఆర్యవైశ్యులందరూ జగన్మోహన్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకునేందుకుగాను నంద్యాల ఆర్యవైశ్య పెద్దలు నిర్ణయించారు. కావున ఈ సభకు ఆర్యవైశ్యులంతా కుటుంబ సభ్యులతో హాజరై జయప్రదం చేయాల్సిందిగా కోరుతున్నామన్నారు.