రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
పార్టీ పదవుల్లో నియామకాలు
16 Apr 2016 12:36 PM
హైదరాబాద్) వైఎస్సార్సీపీ
తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షునిగా కురసాల కన్న బాబుని నియమించారు. జిల్లా
పరిషత్ లో పార్టీ ఫ్లోర్ లీడర్ గా సాకే ప్రసన్న కుమార్ ను నియమించారు. ఈ మేరకు
పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ఒక ప్రకటన విడుదల చేశారు. సుదీర్ఘ కాలం
పాత్రికేయునిగా పనిచేసిన కన్న బాబుకి తూర్పుగోదావరి జిల్లా రాజకీయాలపై గట్టి పట్టు
ఉంది. 2009..14 మధ్య కాలంలో కాకినాడ రూరల్ నియోజక వర్గం నుంచి ఎమ్మెల్యేగా
ప్రాతినిధ్యం వహించారు. జిల్లాలోని అనేకమంది నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.