వైయ‌స్ఆర్‌సీపీలో పలువురి నియామకం

 
 
హైదరాబాద్‌ : వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పలువురి నియామకాలు జరిగాయి. పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు వైయ‌స్ఆర్‌ జిల్లాకు చెందిన ఎంవీ హర్షవర్ధన్‌ రెడ్డి, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన చెలికాని రాజమోహన్‌ రావులను పార్టీ రాష్ట్ర కార్యదర్శులుగా నియమించారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.
 


Back to Top