కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఏపీ లోకేష్ జాగీరు కాదు
28 Jan 2017 4:53 PM
విశాఖపట్నంః నారా లోకేష్పై వైయస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ లోకేష్ జాగీరు కాదని మండిపడ్డారు. రెండేళ్లలో వైయస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సీఎం అవ్వడం ఖాయమని పేర్కొన్నారు. తుని ఘటనలో టీడీపీ పాత్రను త్వరలోనే బయటపెడతామని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా నిప్పులు చెరిగారు.