జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
ఏపీని నట్టేట్లో ముంచారు
15 Dec 2016 4:27 PM
గుంటూరుః కేంద్రం, చంద్రబాబు ఇద్దరూ కలిసి ఏపీ ప్రజలను ఘోరంగా మోసం చేస్తున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఏపీని నట్టేట్లో ముంచుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాలు వదిలేసి బాబు స్వప్రయోజనాలు చూసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ఇచ్చిన హామీలపై చంద్రబాబు కేంద్రంపై ఎందుకు ఒత్తిడి తీసుకురావడం లేదని ప్రశ్నించారు. హామీలన్నీ అమలు చేశామని కేంద్రం చెబుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు.