మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కరీంనగర్లో చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం
30 Aug 2018 3:27 PM
కరీంనగర్ః టీడీపీ ప్రభుత్వం ముస్లింలపై అణచివేత చర్యలకు పాల్పడుతోందని వైయస్ఆర్సీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మహ్మద్ సలీం అన్నారు.గుంటూరులో వైయస్ఆర్సీపీ మైనార్టీ కార్యకర్తల అరెస్ట్ను నిరసిస్తూ కరీంనగర్లో వైయస్ఆర్సీపీ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. ముస్లింలకు అన్యాయం చేస్తున్నారంటూ చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్ధం చేశారు.