19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
టీడీపీ ప్రభుత్వంపై తీవ్రమౌవుతున్న ప్రజా వ్యతిరేకత
09 Sep 2018 2:56 PM
విశాఖః రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత పెల్లి ఉబుకుతున్నదని వైయస్ఆర్సీపీ నేత శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. టీడీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు.జననేత వైయస్ జగన్కు వస్తున్న అపూర్వ ఆదరణతో ప్రజలను పక్కదారి పట్టించడానికి, టిడిపి ధర్మపోరాట దీక్షలంటూ దొంగదీక్షలు చేస్తున్నదని విమర్శించారు.యస్ జగన్ సమర్థవంతమైన నాయకుడని శిల్పా చక్రపాణి రెడ్డి అన్నారు. ఏం సాధించారని ధర్మపోరాట దీక్షలు చేస్తున్నారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని టీడీపీ కార్యాలయంగా మార్చుకుని సొంతడబ్బా కొట్టుకుంటుంన్నారన్నారు. గిట్టుబాటు ధర లేక రైతులు, ఉపాధి లేక నిరుద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.