కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
స్పీకర్ ఎదుట మరో పిటీషన్
04 Jul 2016 10:22 PM
హైదరాబాద్: అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ ఎదుట అనర్హతకు సంబంధించి మరో పిటీషన్ దాఖలు అయింది.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే అమరనాథ్ రెడ్డి పై అనర్హత వేటు వేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, దేశాయ్ తిప్పారెడ్డి ఫిర్యాదు చేశారు. ఫిరాయింపు నిరోధక చట్టం క్రింద తక్షణమే అయన పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ మేరకు పిటీషన్ తయారు చేసి, విధి విధానాల ప్రకారం అసెంబ్లీ కార్యాలయానికి తరలి వెళ్లారు. స్పీకర్ అందుబాటులో లేకపోవడంతో.. అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు పత్రం అందించారు.