వైయస్‌ జగన్‌తో ఆనం రామనారాయణరెడ్డి భేటీ


హైదరాబాద్‌: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి భేటీ అయ్యారు. హైదరాబాద్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో గురువారం సాయంత్రం ఆయన వైయస్‌ జగన్‌ను కలిసి పలు అంశాలపై చర్చించారు.
 
Back to Top