సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేకారంచేడులోని దళితుల ఊచకోత చేసింది మీరే కదాకడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరిజూన్4 తర్వాత టీడీపీ, జనసేన అడ్రస్ గల్లంతు ఖాయం!ఉత్తరాంధ్ర అభివృద్ధికి "కూటమి" అనుకూలమా..? వ్యతిరేకమా..?సీఎం వైయస్ జగన్కు మద్దతు తెలిపిన ఎంఆర్పీఎస్ నాయకులు
వైయస్ఆర్సీపీలో చేరిన ఆముదాల గ్రామ సర్పంచ్
19 Nov 2017 3:25 PM
వైయస్ జగన్ను కలిసిన స్కూల్ కాలేజీ విద్యార్థినులు. ఆముదాల గ్రామసర్పంచ్ 200 మంది టీడీపీ కార్యకర్తలతో కలిసి వైయస్ఆర్సీపీలో చేరారు. ప్రభుత్వం నుంచి తమ గ్రామానికి ఎలాంటి నిధులు అందడం లేదని.. కాలువలకు నీళ్లు అందడం లేదని ఆవేదన. గ్రామాభివృద్ధి జరగాలంటే జగన్ అధికారంలోకి రావాలని చెప్పిన సర్పంచ్ బోయ రామ్మోహన్రెడ్డి. ఎన్నికలకు ముందు చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మాటతప్పారని ఆరోపించారు. ప్రభుత్వం గ్రామాభివృద్ధికి సహకరించకపోవడంతో తన సొంత డబ్బులతో ఇప్పటికే గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశానని చెప్పుకొచ్చారు. గ్రామానికి మంచినీరు, మరుగుదొడ్లు కట్టించానని పేర్కొన్నారు.