మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
సభ్యుల నిరసనల మధ్య బిల్లులకు ఆమోదం
31 Mar 2017 12:09 PM
ఏపీ అసెంబ్లీ: ఏకపక్ష పోకడలతో శాసనసభ సంప్రదాయాలను టీడీపీ మంటగల్పుతోంది. ప్రతిపక్ష సభ్యులు ఆక్వా ఘటనపై చర్చ జరపాలని నినాదాలు చేసినా స్పీకర్ పట్టించుకోకుండా మంత్రులు ప్రతిపాదించిన బిల్లులను చదివి వినిపించారు. వీటిని అధికారపక్షం మద్దతు తెలపడంతో ఏకపక్షంగా బిల్లులకు ఆమోద ముద్ర వేసుకున్నారు. దీంతో వైయస్ఆర్సీపీ సభ్యులు వెల్లోకి వెళ్లి ప్రజావ్యతిరేక ప్రభుత్వం అంటూ నినదించారు. ఆక్వా బాధితులను ఆదుకోవాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేశారు.