వైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు
చుక్కనీరు కూడ తేలేకపోయాడు..!
27 Oct 2015 7:03 PM
గుంటూరుః .వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అవినీతి మానస పుత్రిక పట్టిసీమతో కృష్టాడెల్టాను సస్యశ్యామలం చేస్తామని చెప్పిన చంద్రబాబు, డెల్టా మొత్తం ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. పట్టిసీమ ద్వారా 80 టీఎంసీల నీరు తెస్తామన్న చంద్రబాబు ఒక్క చుక్కనీరు
తేలేకపోయారన్నారని ఎద్దేవా చేశారు.
తేలేకపోయారన్నారని ఎద్దేవా చేశారు.
పులిచింతల
ప్రాజెక్టుకు వందకోట్లు ఖర్చు చేసి ఉంటే 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే
అవకాశం ఉండేదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ప్రియతమ నేత వైఎస్
రాజశేఖరరెడ్డి పులిచింతలను నిర్మించారన్న కారణంతోనే చంద్రబాబు దానిని
పట్టించుకోవడం లేదని అంబటి ఆరోపించారు.
ప్రాజెక్టుకు వందకోట్లు ఖర్చు చేసి ఉంటే 45 టీఎంసీల నీరు నిల్వ చేసుకునే
అవకాశం ఉండేదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. ప్రియతమ నేత వైఎస్
రాజశేఖరరెడ్డి పులిచింతలను నిర్మించారన్న కారణంతోనే చంద్రబాబు దానిని
పట్టించుకోవడం లేదని అంబటి ఆరోపించారు.