కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ప్రభుత్వ..ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న పాలకులు
15 Sep 2017 12:19 PM
గుంటూరుః రాష్ట్రంలో ప్రభుత్వ , ప్రజల ధనాన్ని విపరీతంగా దోచుకునే కార్యక్రమం జరుగుతోందని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు టీడీపీ సర్కార్ పై మండిపడ్డారు. టీడీపీ నాయకులు మట్టిని, ఇసుకను దేన్నీ వదలకుండా దోచేస్తున్నారని నిప్పులు చెరిగారు. పాలకులు ఓ మాఫియాగా మారి దోపిడీకి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఓ వైపు ఇసుక దోపిడీ చేస్తూ, ఇంకోవైపు నధుల్ని పూజించే కార్యక్రమం చేయడం హాస్యాస్పదమని అన్నారు.