కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఫైబర్ గ్రీడ్తో ఎలాంటి ప్రయోజనం ఉండదు
28 Dec 2017 1:19 PM
విజయవాడ: ఫైబర్ గ్రిడ్ అన్నది ఏ విధంగాను ప్రజలకు ఉపయోగపడదని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. ఇదేం కొత్త టెక్నాలజీ కాదని, అయితే దీన్ని నాణ్యమైనదిగా, రూ.149లకే కనెక్షన్ ఇస్తున్నట్లు గొప్పలు చెప్పుకుంటున్నారని తప్పుపట్టారు. కేబుల్ ఆపరేటర్లను మోసం చేసి వారిని నడిబజారులో పెట్టేందుకే టీడీపీ ఈ విధానం అమలు చేస్తుందన్నారు.