వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అల్లూరి..వంగవీటి రంగాలకు జననేత నివాళి
04 Jul 2018 1:08 PM
తూర్పు గోదావరి: మన్యం వీరుడు అల్లూరి సీతారామారాజు, కాపు నాయకుడు, విజయవాడ తూర్పు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా చిత్రపటాలకు వైయస్ జగన్ పూలమాల వేసి నివాళులర్పించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఉదయం వారి చిత్రపటాలకు పూలమాలలు వేసి వారి సేవలను స్మరించుకున్నారు.