అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలా
మంత్రి కామినేని మీద విమర్శలు
18 Jun 2016 8:20 PM
హైదరాబాద్) మాజీమంత్రి
ముద్రగడ పద్మనాభం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందంటూ వైద్య ఆరోగ్య శాఖమంత్రి కామినేని
శ్రీనివాసరావు చేసిన వ్యాఖ్యల మీద విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారం రోజులకు
పైగా నిరాహార దీక్ష లో ఉన్న నాయకుడిపై బాధ్యతారాహిత్యంగా మాట్లాడటం తగదని హితవు
పలుకుతున్నారు. ఇది కాపు సామాజిక వర్గాన్ని తూలనాడటం కింద జనం భావిస్తున్నారు. ప్రజల్లో
అనుమానాలు కలిగేలా మట్లాడటం తగని పని అని అంటున్నారు. గతంలో కూడా మంత్రి కామినేని
ఇలాగే దీక్షలు చేసే నాయకుల మీద అనుమానాలు కలిగేట్లు వ్యాఖ్యలు చేయటం గమనార్హం.