మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
'రాబోయే రోజుల్లో రైతుల విషయంలో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు'
22 Aug 2015 2:42 PM
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతు వ్యతిరేకి అని మరోసారి నిరూపించుకున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణారెడ్డి విమర్శించారు. నగరంలో శుక్రవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. రైతుల విషయంలో రాబోయే రోజుల్లో చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఎమ్మెల్యే ఆర్కే హితవు పలికారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో రాజధాని ప్రాంత రైతుల భూమి దోపిడీ చేసేందుకు ఏపీ సీఎం సిద్ధపడ్డారంటూ ఆయన ఆరోపించారు. రైతు వ్యతిరేకుంలందర్నీ కోర్టు మెట్లు ఎక్కించి తీరుతామని చెప్పారు.