చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
పడవల ప్రచారం
28 Jan 2015 5:26 PM
నరసాపురం: మాజీ మంత్రి, వైఎస్సాఆర్సీపీ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పడవల ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అధినేత జగన్ మోహన్రెడ్డి తణుకులో తలపెట్టిన రైతు దీక్షను విజయవంతం చేయాలని కోరుతూ పడవల్లో వినూత్నంగా ప్రచారం నిర్వహించారు.