19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
‘గర్జన’ ఏర్పాట్లు పూర్తి
01 Jun 2018 3:04 PM
నెల్లూరు: ప్రత్యేక హోదా సాధన కోసం వైయస్ఆర్ సీపీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నెల్లూరు నగరం కేంద్రంగా విశాఖ తరహాలో వంచనపై గర్జన దీక్షకు పూనుకుంది. శనివారం వైయస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుకు నిరసనగా వంచనపై గర్జన దీక్ష చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పార్టీ సీనియర్ నాయకులు, ఎమ్మెల్యేలు పరిశీలించారు. వీఆర్ కళాశాల మైదానంలో జరుగనున్న దీక్షకు రాజీనామా చేసిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు.