పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
తక్షణమే అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలి
06 May 2016 5:45 PM
కాకినాడ : ప్రత్యేక హోదాపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకు వెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. కాకినాడలో ప్రత్యేక హోదాకై రౌండ్టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కన్నబాబు మాట్లాడుతూ... అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో విభజన చట్టంలోని హామీలు ఏ మేరకు అమలు చేశారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రత్యేకహోదా కోసం ఈనెల 10న వైఎస్సార్సీపీ తలపెట్టిన ధర్నాలో భాగంగా...కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే ఆందోళనలో వైఎస్ జగన్ పాల్గొంటారని కన్నబాబు చెప్పారు.