మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
టీడీపీ భూకబ్జాలపై విశాఖలో రౌండ్ టేబుల్ సమావేశం
08 Jun 2017 11:36 AM
విశాఖపట్నంః టీడీపీ సర్కార్ భూ కబ్జాలపై విశాఖలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతోంది. అన్ని పార్టీల నాయకులు పాల్గొని ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అత్యంత విలువైన భూముల రికార్డులు పోయాయని ప్రభుత్వం చిన్నపిల్లలకు కథలు చెప్పినట్టు చెబుతోందని వైయస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. భూ దందాల గురించి తనకు తెలియదని సీఎం మాట్లాడడంపై అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయవిరుద్ధమైన పనులు చేస్తోందని అమర్నాథ్ అన్నారు.