మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
అన్నీ ఆ ఎంపీ ఫంక్షన్ హాల్లోనే
25 May 2016 12:29 PM
విజయవాడ: కలెక్టర్ల సదస్సు పేరుతో టీడీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది. టీడీపీ ఎంపీకి చెందిన ఓ ఫంక్షన్హాల్కు లాభాలు చేకూర్చేందుకు ప్రభుత్వ సొమ్మును అప్పనంగా కాజేస్తోంది. విజయవాడలో ఆంధ్రప్రదేశ్ కలెక్టర్ల సదస్సుల పేరుతో కోట్లాది రూపాయలను ప్రభుత్వం తన పార్టీ నేతలకు దోచిపెడుతోంది. ఓ ఎంపీకి చెందిన ఫంక్షన్ హాల్లో సదస్సులను నిర్వహిస్తూ నిధులు మంజూరు చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.