వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
పార్టీ బలోపేతానికి కృషి చేయాలి: వైయస్ వివేకానందరెడ్డి
08 Jul 2016 5:47 PM
అనంతపురంః వైయస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడులను వైయస్సార్సీపీ సీనియర్ నాయకుడు వైయస్ వివేకానంద రెడ్డి ఆధ్వర్యంలో అనంతపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైయస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు ఆర్పించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... రాబోయే ఐదు నెలల పాటు ఇంటింటికీ వైయస్సార్ కార్యక్రమాన్ని గడపగడపకూ తీసుకెళ్తున్నామని వైయస్ వివేకానంద రెడ్డి తెలిపారు. వైయస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీని మరింత బలోపేతం చేయాలని కోరారు.