మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
ఎయిర్ పోర్టు బాధితులకు అండదండలు..!
16 Jul 2015 8:09 PM
విజయనగరం) భోగాపురం ఎయిర్
పోర్టు నిర్మాణం బాధితులు అంతకంతకూ
పెరుగుతున్నారు. బాధిత గ్రామాల రైతుల్ని
టీడీపీ నేతలు, అదికారులు
అడ్డగోలుగా బెదిరిస్తున్నారు. దీంతో వారి తరపున వైఎస్సార్సీపీ నేతలు
అండగా నిలుస్తున్నారు. సంబంధిత
గ్రామాల్లో వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యులు పెన్మత్స సాంబశివరాజు, జిల్లా
అద్యక్షులు కోలగట్ల
వీరభద్రస్వామి
తదితరులు పర్యటించారు. రైతులకు పార్టీ అండగా ఉంటుందని
వివరించారు. గ్రామాల్లో రైతుల మనోభావాల్ని
అడిగి తెలుసుకొన్నారు. భయపడాల్సిన పని లేదని మనోస్థైర్యాన్ని
నింపే ప్రయత్నం
చేశారు.