రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
పేదల సమస్యల పరిష్కారమే లక్ష్యం
15 Sep 2017 6:48 PM
కందుకూరు అర్బన్(ఒంగోలు): వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షమని, ప్రజా సమస్యల పరిష్కారమే పార్టీ లక్ష్యమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జి తూమాటి మాధవరావు అన్నారు. శుక్రవారం స్థానిక మున్సిపాలిటీలోని 1, 3 వార్డులో ఉన్న జనార్ధనకాలనీ, ఉప్ప చెరువులో ``వైయస్ఆర్ కుటుంబం`` కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం మాధవరావు మాట్లాడుతూ ప్రతి ఇంటికీ వెళ్తి నవరత్నాల గురించి వివరిస్తున్నామని, నవరత్నాలుతోనే రాజన్న రాజ్యం సాధ్యమని అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్నికలకు ముందు 100 హామీలు ఇచ్చారని, ఆ పథకాలు అందాయా.. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి ఇస్తామన్నారు ఇచ్చారా లేదా.. ఇల్లు కట్టిస్తామన్నారు అని అడిగారు. ఈ సందర్భంగా పలు కుటింబీకులు మాట్లాడుతూ ఈ ప్రభుత్వంలో తమకు ఎలాంటి పధకాలు అందలేదన్నారు. అనంతరం ప్రజల చేత 9121091210 నంబరుకు మిస్డ్ కాల్ ఇచ్చి వైయస్ఆర్ కుటుంబలో చేర్పించారు.