రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైఎస్ జగన్ ను కలిసిన అగ్రిగోల్డ్ బాధితులు
28 Mar 2016 2:52 PM
హైదరాబాద్ః అగ్రిగోల్డ్ బాధితులు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షడు వైఎస్ జగన్ ను కలిశారు. న్యాయం జరిగేలా చూడాలని జననేతకు విన్నవించుకున్నారు. అండగా ఉంటానని వైఎస్ జగన్ బాధితులకు హామీ ఇచ్చారు. కాగా ఇవాళ అసెంబ్లీలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అగ్రిగోల్డ్ అంశంపై చర్చకు పట్టు బట్టిన సంగతి తెలిసిందే.
అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చకు అసెంబ్లీలో వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానం ఇచ్చింద. అగ్రిగోల్డ్ వ్యవహారంపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో, సభ వాయిదా పడింది.