దాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డుపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేన
కాసేపట్లో అగ్రిగోల్డ్ బాధితుల బాసట సమావేశం
20 Jan 2018 11:49 AM
విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంకణం కట్టుకుంది. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి 11 మంది సభ్యులతో అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బాసట కమిటీ మొట్టమొదటి సమావేశం విజయవాడ పార్టీ కార్యాలయంలో కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో వైయస్ఆర్ సీపీ నేతలు బొత్స సత్యనారాయణ, పార్థసారధి, అప్పిరెడ్డి, సుధాకర్బాబు అగ్రిగోల్డ్ బాధితులతో పలు అంశాలపై చర్చించనున్నారు.