మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
విద్యార్థుల గల్లంతుపై ఆందోళన
16 Aug 2016 4:04 PM
గుంటూరుః
అమరావతి వద్ద కృష్ణా పుష్కరాల్లో విషాదం జరిగింది. కృష్ణా నదిలో గల్లంతై ఐదుగురు విద్యార్థులు మృతి చెందిన ఘటనపై ప్రతిపక్ష నేత, వైయస్సార్సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. పుష్కర స్నానం చేయడానికి నదిలో దిగిన ఐదుగురు యువకులు నీట మునిగి మరణించారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుకను అక్రమంగా తవ్వడమే ఈ దుర్ఘటనకు కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు