రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
వైయస్ జగన్ ను కలిసిన మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్
15 Jun 2017 10:33 AM
వైయస్ఆర్ జిల్లాః పులివెందులలో మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ వైయస్సార్సీపీ అధ్యక్షులు వైయస్ జగన్ ను కలుసుకున్నారు. పథకాన్ని బడా సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విన్నవించారు. ఏడు నెలలుగా జీతాలు, బిల్లులు ఇవ్వడం లేదని వైయస్ జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్తానని వైయస్ జగన్ హామీ ఇచ్చారు.