వర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదు
అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..!
22 Sep 2015 11:59 AM
వరంగల్ః మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖర్ రెడ్డి తనయ, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల పరామర్శయాత్ర వరంగల్ జిల్లాలో కొనసాగుతుంది. మలివిడత పరామర్శయాత్రలో భాగంగా రెండో రోజు వైఎస్ షర్మిల ఐదు కుటుంబాలను పరామర్శిస్తారు. తొలుత పాలంపేటలో ఫహీముద్దీన్ కుటుంబాన్ని వైఎస్ షర్మిల పరామర్శించారు. అక్కడి నుంచి బయలుదేరి అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని ఓదార్చారు.
మళ్లీ మంచిరోజులు వస్తాయని... ఏఇబ్బంది వచ్చినా మేమున్నామని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అకాల మృతిని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబసభ్యులకు షర్మిల భరోసానిచ్చారు. అధైర్యపడొద్దు అండగా ఉంటామని ధైర్యం నింపారు.