మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కర్నూలు జిల్లాకు అదనపు పరిశీలకుడు
01 May 2016 3:48 PM
హైదరాబాద్) రాగల ఉప ఎన్నికల రీత్యా కర్నూలు జిల్లా పార్టీ వ్యవహారాల అదనపు పరిశీలకుడుగా ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిని నియమించారు. ప్రస్తుతం పార్టీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పరిశీలకుడిగా వ్యవహరిస్తున్నారు. ఆయనకు తోడు గా రవీంద్రనాథ్ రెడ్డి బాధ్యతలు పంచుకొంటారు. వచ్చేకాలంలో అక్కడ నాలుగు నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు వస్తుండటం, కర్నూలు నగర పాలక సంస్థకు ఎన్నికలు ఉండటంతో పార్టీ తరపున ఈ నిర్ణయం తీసుకొన్నారు.