అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్
వైయస్ఆర్ సిపి సమావేశానికి కార్యకర్తలు తరలిరండి
29 Aug 2017 5:31 PM
జి.సిగడాం: లావేరు మండలం సుభద్రపురం సెంట్రల్ లో వచ్చేనెల 1 వతేది మద్యాహ్నం 3 గంటలకు నిర్వహిస్తున్న వైయస్ఆర్సిపి నియోజకవర్గం కార్యకర్తల సమావేశాన్నికి మండల, గ్రామస్థాయి కార్యకర్తలంతా విధిగా హజరుకావాలని మండల పార్టీ అధ్యక్షులు మీసాల వెంకట రమణ పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక విలేఖరులతో మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గం సమన్వయకర్త గొర్లె కిరణ్ కూమార్, మాజీ ఎంఎల్ఎ మీసాల నీలకంఠంనాయుడు లతోపాటు జిల్లా స్థాయి నాయుకులు హజరుఅవ్వతారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అనుసరిస్తున్న రాక్షస పాలనకు చరమ గీతం పాడాలని, ఎన్నికల ముందు ప్రజలకు లేని పొని హమీలు ఇచ్చి గద్దెక్కిన చంద్రబాబు నాయుడుకు ప్రజలే బుద్ది చెప్పాలని పిలుపు నిచ్చారు. డ్వాక్రా ,రైతులకు రుణాలు మాఫీ చేయడంలో అలసత్వం వ్యహిస్తున్నారు. చంద్రబాబునాయుడు మటలు నమ్మి మహిళా సంఘాలు పూర్తిగా మోస పొయారన్నారు.