మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
అచ్చెన్నాయుడిపై చర్యలు తీసుకోవాలి
14 Mar 2016 9:03 PM
హైదరాబాద్ః స్పీకర్ తీరుపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సభలో స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అవిశ్వాసంపై చర్చలో సందర్భంగా స్పీకర్ ప్రతిపక్షం గొంతునొక్కడాన్ని, అధికారపక్షం సభ్యులు ప్రతిపక్ష నేతను పరుష పదజాలంతో దూషించడాన్నినిరసిస్తూ...వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...ప్రతిపక్ష సభ్యులు పోడియం ముందు బైఠాయించారు.