కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
కరవు మీద ఉద్యమ కార్యాచరణ
16 Apr 2016 2:28 PM
హైదరాబాద్) కరవు సహా
రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ప్రాథమిక సమస్యల మీద ఉద్యమాన్ని నిర్మించేందుకు వైఎస్సార్సీపీ
సమాయత్తం అవుతోంది. ఈ మేరకు ఈ నెల 19న పార్టీలో నాయకులతో సమావేశం ఏర్పాటు
చేసుకొన్నట్లు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు వెల్లడించారు. హైదరాబాద్
లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సమస్యలు తీర్చకుండా
ప్రభుత్వం... ప్రజల ద్రష్టిని పక్కకు మళ్లించే పనులు చేపడుతోందని ఆయన వివరించారు.
ఇందుకు నిరసనగా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించనున్నట్లు ఆయన చెప్పారు.
దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక ఈ నెల 19 న ఖరారు అవుతుందని అంబటి
వివరించారు.