కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
పుట్టినరోజు వేళ అచ్చెన్నాయుడు అబద్ధాలు
26 Mar 2016 2:38 PM
హైదరాబాద్ః ప్రతిపక్ష నేత వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మంత్రి అచ్చెన్నాయుడుకు చురక అంటించారు. అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణల బిల్లుపై చర్చ సందర్భంగా వైఎస్ జగన్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ప్రభుత్వం అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచుతోందని, విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో వేల కోట్ల కుంభకోణం జరిగిందని జననేత మండిపడ్డారు. ఈసందర్భంగా మాట్లాడుతూ... మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు నాడైనా నిజాలు చెబుతారనుకుంటే, ఈరోజు కూడా అబద్ధాలే చెబుతున్నారని ఎద్దేవా చేశారు.