కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
ప్రతిపక్షంపై అధికారపార్టీ బరితెగింపు వ్యాఖ్యలు..!
03 Sep 2015 1:22 PM
హైదరాబాద్: అసెంబ్లీలో పచ్చనేతల పైత్యం రోజురోజుకు ముదురుతోంది. ఓపచ్చమంత్రి మరోసారి సభలో వైఎస్సార్సీపీపై సభ్యులపై వ్యక్తిగత దూషణలకు దిగారు. స్పీకర్ మందలించినా అచ్చెన్నాయుడు బుద్ధిమారడం లేదు. పదేపదే ప్రతిపక్షసభ్యులపై దుర్భషలాడుతూ సభా నియమాలను మంటగల్పుతున్నారు.
వైఎస్సార్సీపీని సైకో పార్టీగా పెట్టుకోవాలన్న అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై ప్రతిపక్ష సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలంటూ స్పీకర్ పోడియం ముందు ఆందోళన చేపట్టారు. అచ్చెన్నాయుడుపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ కు వైఎస్సార్సీపీ సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చింది.