వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఆ ప్రకటన మోసపూరితం: నాగిరెడ్డి
18 Apr 2013 6:43 PM
విజయవాడ, 18 ఏప్రిల్ 19:
విద్యుత్తు కోతలు తగ్గిస్తామని ఆర్ధికమంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చేసిన ప్రకటనలు మోసపూరితమని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం కన్వీనర్ నాగిరెడ్డి ఆరోపించారు. 61 మిలియన్ యూనిట్ల కొరత ఉంటే 39 మిలియన్ యూనిట్ల కొరత ఉందని నాయకులు అబద్దాలు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. పట్టణ, పల్లెల తేడా చూపుతూ రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008-09 నాటి ఇన్ పుట్ సబ్సిడీ బకాయిలను ఇప్పటికీ ఎందుకు చెల్లించలేదని నాగిరెడ్డి ప్రభుత్వాన్ని నిలదీశారు.