బస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం పాడేరు బీజేపీ ఇన్చార్జ్ వైయస్ఆర్సీపీలో చేరికథ్యాంక్యూ జగనన్నవిజయవాడ తూర్పు నియోజకవర్గంలో వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేస్తాం గుర్తు పెట్టుకోండి వార్ వన్ సైడేజనసేన అధికార ప్రతినిధి లక్ష్మణరావు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్ సీపీలో చేరిన ఎచ్చర్ల టీడీపీ కీలక నేతలువైయస్ఆర్ సీపీలో చేరిన టీడీపీ సీనియర్ నేతవైయస్ఆర్ సీపీలో చేరిన లోలుగు లక్ష్మణరావువైయస్ఆర్ సీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే కొర్ల భారతి
వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు మద్దతు వెల్లువ
23 Aug 2018 2:14 PM
ప్రకాశం: వెలుగొండ ప్రాజెక్టు సాధనకు వైయస్ఆర్సీపీ సీనియర్ నాయకులు, తాజా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రకాశం జిల్లాలో చేపట్టిన ప్రజా పాదయాత్ర 9వ రోజు కొనసాగుతోంది. సుబ్బారెడ్డి పాదయాత్రకు మద్దతు వెల్లువెత్తుతోంది. గానుగపెంట వద్ద వైవీ సుబ్బారెడ్డి పాదయాత్రకు మాజీ మంత్రి వెంకట రమణ మద్దతు తెలిపారు. కాగా దారి పొడవునా ప్రజలు వైవీ సుబ్బారెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. వైయస్ జగన్ అధికారంలోకి వస్తేనే సాగునీరు వస్తుందని పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..వైయస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగానే వెలుగొండ ప్రాజెక్టును పూర్తిచేస్తామని హామీ ఇస్తున్నారు.