చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
వైయస్ఆర్ సీపీలో 60 కుటుంబాలు చేరిక
18 Jun 2018 2:58 PM
చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలంతా నమ్ముతున్నారు. వైయస్ జగన్ నాయకత్వాన్ని బలపర్చేందుకు వందల కుటుంబాలు వైయస్ఆర్ సీపీలో చేరుతున్నాయని రాజీనామా చేసిన వైయస్ఆర్ సీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి అన్నారు. పీలేరు నియోజకవర్గం కేవీపల్లి మండలం జిల్లెళ్లమంద పంచాయతీ పెద్దబిడికిలో మాజీ సర్పంచ్ పరశురాముడుతో సహా 60 కుటుంబాలు వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు మిథున్రెడ్డి, ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డిలు వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.