కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
5న భోగాపురానికి వైఎస్ జగన్..
03 Oct 2015 1:20 PM
విజయనగరంః ఈనెల 5న ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ విజయనగరం జిల్లా భోగాపురానికి వెళ్తున్నారు. భోగాపురం ఎయిర్ పోర్టు కింద భూములు కోల్పోతున్న రైతులకు అండగా నిలిచేందుకు వైఎస్ జగన్ జిల్లాలో పర్యటిస్తారు. గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం విషయంలో ప్రభుత్వం దిగివచ్చేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుందని ఎమ్మెల్యే సుజయ్ కృష్ణ రంగారావు తెలిపారు.
భోగాపురం మండలంలోని పలు గ్రామాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తారు. 5వ తేదీన రాజాపులోవ జంక్షన్ నుంచి పర్యటన ప్రారంభమవుతుంది. కవులవాడ,ఎ.రాయివలస, గూడపువలస తదితర గ్రామాల్లో వైఎస్ జగన్ కలియతిరుగుతారు. గూడపువలసలో బహిరంగసభలో పాల్గొని బాధిత రైతులతో మాట్లాడతారు.