కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
నల్లగొండలో ప్రవేశించనున్న పాదయాత్ర
07 Feb 2013 3:17 PM
హైదరాబాద్:
దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి అయిన శ్రీమతి వైయస్ షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం మధ్యాహ్నం నల్లగొండ జిల్లాలోకి ప్రవేశించనుంది. దేవరకొండ నియోజకవర్గంలోని మాల్ గ్రామం వద్ద యాత్ర నల్లగొండ జిల్లాలోకి ప్రవేశిస్తుంది. పార్టీ నల్లగొండ జిల్లా కన్వీనర్ బీరవోలు సోమిరెడ్డి ఈ విషయాన్ని తెలిపారు. జిల్లాలో ఆరు నియోజకవర్గాలలో యాత్ర సాగుతుంది. పదిరోజుల పాటు సాగే ఈ పాదయాత్రలో శ్రీమతి షర్మిల 135 కి.మీ. నడుస్తారని ఆయన వివరించారు.