19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
నంద్యాలలో భారీ చేరికలు.. వైయస్సార్సీపీలోకి 500మంది యువకులు
03 Aug 2017 12:07 PM
కర్నూలుః నంద్యాల నియోజకవర్గం గుడిపాటి గడ్డ ప్రజలు పెద్ద ఎత్తున వైయస్సార్సీపీలో చేరారు. ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైయస్సార్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన, రాష్ట్ర మార్క్ ఫెడ్ ఉపాధ్యక్షుడు పీపీ నాగిరెడ్డి, సీఈసీ సభ్యుడు గుడిపాటి గడ్డలో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా 500మంది యువకులు వైయస్సార్సీపీలో చేరారు. వీరికి శిల్పా పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వైయస్ జగన్ ప్రకటించిన నవరత్నాలు పథకాలు ప్రజలను ఆకట్టుకుంటున్నాయని పార్టీ నేతలు అన్నారు.