22వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంరేపు సీఎం వైయస్ జగన్ నామినేషన్మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు
4వ రోజు ఎమ్మెల్యే రోజా పాదయాత్ర
01 Dec 2017 11:18 AM
చిత్తూరు: గాలేరు-నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు సాధన కోసం నగరి ఎమ్మెల్యే ఆర్.కె.రోజా పాదయాత్ర శుక్రవారం నాలుగో రోజుకు చేరుకుంది. నవంబర్ 28న ఆమె పాదయాత్ర ప్రారంభించగా చిత్తూరు జిల్లాలో విశేష స్పందన లభిస్తోంది. నగరి నియోజకవర్గంలోని ఐదు మండలాలు తాగునీరు, సాగునీటి కోసం గాలేరు-నగరి ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కోసం రోజా నగరిలోని సత్రవాడ నుంచి ప్రారంభమైంది. ఇవాళ సాయంత్రానికి రోజా తిరుమలకు చేరుకుంటారు. ఈ యాత్ర ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ప్రభుత్వం ప్రాజెక్టును పూర్తి చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని ఆమె హెచ్చరించారు. రోజా పాదయాత్రకు వైయస్ఆర్ పార్టీ నేతలు సంఘీభావం తెలిపారు.