కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు
ఎమ్మెల్యే కిడారి హత్య చంద్రబాబు వైఫల్యమే..
30 Sep 2018 12:31 PM
విజయనగరంః జిల్లాలో వైయస్ఆర్ చేసిన అభివృద్ధిని ఎవరూ చెరపలేరని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. జననేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాదయాత్రలో పాల్గొన్న ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడుతూ తోటపల్లి, జంఝావతి, పెద్దగెడ్డ ప్రాజెక్టులను కట్టించిన ఘనత వైయస్ఆర్దే అని అన్నారు. వైయస్ హయాంలోనే ఏయూ కేంద్రం,జెఎన్టీయూ కాలేజీలు వచ్చాయన్నారు. ఎమ్మెల్యే కిడారి హత్యకు చంద్రబాబు వైఫలమ్యే కారణమన్నారు. తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకోడానికి చంద్రబాబు, టిడిపి నాయకులు ప్రతిపక్షంపై నిందలు మోపడం సరికాదని, మైనింగ్ అవినీతి వల్లే చంపారని కిడారి డ్రైవర్,గన్మెన్లే చెప్పారన్నారు. డీజీపీ కూడా ఎమ్మెల్యేను మావోయిస్టులు చంపారని స్పష్టం చేశారన్నారు.చంద్రబాబు అబద్ధాలు చెప్పడం సిగ్గుచేటన్నారు.