వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
కాపు జాతి అభివృద్ధి వైయస్ జగన్తోనే సాధ్యం
22 Sep 2018 4:06 PM
విశాఖః కాపు జాతి అభివృద్ధి కావాలంటే వైయస్ జగన్ సీఎం కావాలని రాజమండ్రికి చెందిన కాపు యువత ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్కు 10వేల కోట్ల ఇస్తామని చెప్పిన వైయస్ జగన్ను పాదయాత్రలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కాపు జాతి సంక్షేమం వైయస్ జగన్తోనే సాధ్యమన్నారు. జగన్ సిఎం కావాలని ప్లకార్డులు ప్రదర్శించారు. జగనన్నను కాపులు గుండెల్లో పెట్టుకుని సీఎం చేస్తారన్నారు. కాపు జాతి అభివృద్ధి కావాలంటే వైయస్ జగన్ నాయకత్వం కావాలన్నారు.